ప్రశాంతంగా బీ.ఎడ్ పరీక్షల నిర్వహణ
- PRASANNA ANDHRA

- Feb 1, 2022
- 1 min read
వైఎస్సార్ కడప జిల్లా, యోగి వేమన విశ్వవిద్యాలయం బీ.ఎడ్ నాలుగవ సెమిస్టర్ పరీక్షలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి, బద్వేలు లోని SBVR కాలేజ్ నందు పరీక్షలు నిర్వహిస్తున్నారు, పరీక్షలు సజావుగా సాగుతున్నాయి ఉదయం 9:00 గంటల నుండి 10:30 వరకు కొనసాగనున్నాయి, ఇకపోతే మొదటి సంవత్సరం బీ.ఎడ్ మొదటి సెమిస్టర్ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:30వరకు పరీక్షలు జరగనున్నాయి.











Comments