top of page

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తోనే సాధ్యం - కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 25, 2022
  • 1 min read

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తోనే సాధ్యం - కొరముట్ల


నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం లో ప్రభుత్వ విప్ కొరముట్ల.


ఈరోజు ఉదయం రైల్వేకోడూరు లోని శ్రీ భుజంగేశ్వర స్వామి వారి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథి గా ప్రభుత్వ విప్,శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తోనే సాధ్యపడుతుందని; సమైక్యతతో కమిటీ సభ్యులు కొనసాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోకల సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీ రామిరెడ్డి, ధ్వజ రెడ్డి,ఉప సర్పంచ్ తోట శివసాయి,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ హేమనవర్మ మండల కన్వీనర్ గుంటి మడుగు సుధాకర్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి,జెడ్పిటిసి పాలెంకోట రత్నమ్మ,పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్,మందలనాగేంద్ర, జిల్లా కో ఆప్షన్ సభ్యులు అన్వర్ భాష, మరియు పాలక మండలి సభ్యులు,నాయకులూ,పార్టీ కార్యకర్తలు భక్తులు,పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page