top of page

మండల కేంద్రంలో సీనియర్ సిటిజెన్ కు సన్మానం

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 1, 2023
  • 1 min read

మండల కేంద్రంలో సీనియర్ సిటిజెన్ కు సన్మానం

ree
సిటిజన్లను సన్మానిస్తున్న తహసిల్దార్

నందలూరు మండలం పరిధిలోని తహసిల్దార్ కార్యాలయం నందు అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజనులకు తహసిల్దార్ వైయస్ సత్యానందం చేతుల మీదుగా శాలువా, పూలమాల తో సన్మానించడం జరిగింది. తహసిల్దార్ మాట్లాడుతూ పెద్దలు ఇంటికి ఎంత అవసరమో రాష్ట్రానికి అంతే అవసరం లేదు వారి అనుభవాలు పిల్లలకు వారి అలవాట్లను నేర్పించి మంచి దోవలో నరిపే ప్రధమ గురువులని ఆయన అన్నారు మండలంలోని సీనియర్ సిటిజన్లలో ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. డిప్యూటీ తాసిల్దార్ మోహన్ కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్, వీఆర్వోలు, సర్వేర్లు , రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page