top of page

పేదల ఇళ్ల పథకానికి తొలగిన అడ్డంకులు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 11, 2022
  • 1 min read

విశాఖలో 6 వేల ఎకరాల్లో పేదల ఇళ్ల పథకానికి తొలగిన అడ్డంకులు. పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన హై కోర్టు, 6 వేల ఎకరాల్లో లక్షా 85 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించనున్న ప్రభుత్వం. విశాఖలో ఇళ్ల స్థలాలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page