top of page

నాలుగేళ్ల చిన్నారి అరుదైన రికార్డ్

  • Writer: MD & CEO
    MD & CEO
  • Feb 5, 2022
  • 1 min read

ree

గుంటూరు జిల్లా, సత్తెనపల్లి

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటకు చెందిన చిన్నారి కనుమూరి యోగాశ్రిత అరుదైన రికార్డు సాధించింది.


నాలుగేళ్ల పసిప్రాయంలోనే 33 నదుల పేర్లు తక్కువ సమయంలో చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకుంది. అరుదైన ఘనత సాధించిన చిన్నారి యోగాశ్రితను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆశీర్వదించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page