top of page

రెండన్నర ఎకరాలు వరి చేను అగ్నికి ఆహుతి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 24, 2022
  • 1 min read

శ్రీకాకుళం, పలాస( మం) రెంటికోటలో వరి కుప్పలకు పెట్రోలు పోసి నిప్పు పెట్టిన దుండగులు, రెండన్నర ఎకరాలు వరి చేను అగ్నికి ఆహుతి. గత అర్థరాత్రి జరిగిన ఘటన, కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు పారిగ రఘుపతి.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page