top of page

ఎన్టీఆర్ మరణం పై సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి కొడాలి నాని

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 4, 2023
  • 1 min read

ఎన్టీఆర్ మరణం పై సీబీఐ విచారణ జరపాలి: మాజీ మంత్రి కొడాలి నాని

శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ "తారక రత్న పాదయాత్ర చేసి, పోటీ చేస్తా అన్నాడు... తారక రత్న కి గుండె పోటు వచ్చింది. లోకేష్ సెక్యురిటి 400 మంది ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు. ఎన్టీఆర్ ఫామిలీ ఎవరు టీడీపీ లో పని చెయ్యడానికి వచ్చిన వారికీ ఎదో ఒక్కటి అవ్వుతుంది. ఎన్టీఆర్ చావు పై సీబీఐ విచారణ జరపాలని ఆరోజు హరికృష్ణ కూడా డిమాండ్ చేసాడు."


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page